తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రోరైలు ప్రాజెక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు , ప్రయాణికుల మన్నన కలిగి మూడు జాతీయ అవార్డులు లభించాయి. బెంగుళూరులో ఇటీవల నిర్వహించిన పీఆర్సీఐ గ్లోబల్ కమ్యునికేషన్స్ సదస్సు సందర్భంగా ఎల్ అండీ మెట్రో కార్పొరేట్ కమ్యునికేషన్స్ హెడ్ అనిందితా సిన్హా పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీఆర్సీఐ)కు చెందిన ఈ అవార్డులను అందుకున్నట్టు మెట్రోరైలు అధికారులు తెలిపారు.
0 comments: